పంచ మఠాలు
భీమ శంకర మఠం
ఘంటామఠం తరువాత ప్రధాన ఆలయానికి దగ్గరగా వున్న మఠం భీమ శంకర మఠమే. ఈ మఠం ఘంటామఠానికి వెనుక భాగంలో సుమారు 100 అడుగుల దూరంలో వుంది. భీమశంకరమఠానికి మఠలక్షణాలేవి అంతగా కన్పించవు.వాస్తవానికి యిది ఒక ఆలయం.గర్భాలయం , అంతరాలయం , ముఖమండపాలతో కూడివున్న ఈ మఠం పూర్తిగా ఆలయ లక్షణాలను కలిగివుండి చూసేందుకు ఎంతో సుందరంగా కనబడుతోంది.భీమ శంకర మఠం మరిన్ని వివరాల కొరకు |
ఘంటామఠం
|
రుద్రాక్ష మఠంపంచ మఠాలలో ఒకటైన రుద్రాక్ష మఠం భీమశంకర మఠానికి వెనుక భాగంలో వుంది.శ్రీ శైల ప్రధాన ఆలయానికి సుమారు 1 కి.మీ దూరంలోని ఈ మఠం కొంత విశాలంగానే వుంది .
రుద్రాక్ష మఠం మరిన్ని వివరాల కొరకు |
విభూతి మఠంప్రధాన ఆలయానికి పడమటి వైపున సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విభూతి మఠం వుంది.నిర్మాణ శైలిని బట్టి ఈ మఠం 9-10 శతాబ్దాలలో నిర్మించబడినట్లుగా భావించవచ్చు.
విభూతి మఠం మరిన్ని వివరాల కొరకు |
సారంగధర మఠంసారంగధర మఠం కూడా ప్రధాన ఆలయానికి పడమటి వైపునే దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వుంది.
సారంగధర మఠం మరిన్ని వివరాల కొరకు |
వీరభద్ర మఠంశ్రీ శైల మహా క్షేత్రంలో పంచ మఠాలతో పాటుగా ప్రసిద్ధి చెందిన మరో మఠం వీరభద్ర మఠం
వీరభద్ర మఠం మరిన్ని వివరాల కొరకు |